Saturday, September 12, 2009

కొత్త CM రేస్ లో ఎవరు ?

 జగన్ కోసం అధిష్టానం దగ్గరికి పరిగెత్తిన మన నాయకుల కి సోనియ గాంధి బాగానే గడ్డి పెట్టినట్లు ఉంది మళ్ళి ఎవరు నోరు ఎత్తట్లేదు. ఆమె ప్రకారం మన కొత్త CM రేస్ లో జైపాల్ రెడ్డి , డి ఎస్ , కేశవరావు , రోశయ్య మరియు జగన్ ఉన్నారు అనే ఊహాగానాలు వినవస్తున్నాయి.ఈ సందర్బం లో వాళ్ళ ప్రజా ప్రస్థానమేమిటో ఒక సారి పరిశీలిద్దాము.
                    ముందుగా రోశయ్య,   1933 జూలై 4 న గుంటూరు జిల్లా వేమురు లో జన్మించారు. ఆయన 1968 ,1974,1980 లో MLC గా ఎన్నికయ్యారు. మొట్టమొదటి సారి 1979 లో కాబినెట్ మినిష్టర్ అయ్యారు . మొత్తం 13 సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 1995 నుండి 1997 వరకు PCC  ప్రెసిడెంట్ గా పనిచేసారు . ఆయన ఒక సారి MP గా కూడ ఎన్నికయ్యారు . ఆయన  "వై ఎస్"  మరణానికి ముందు ఆర్ధిక శాఖ మంత్రిగ ఉన్నారు. ఆయన వివాద రహితుడి గా , ఆంద్రప్రదేశ్ లో ఉన్న  సీనియరు రాజకీయనాయకుడిగా. ఎంతో అనుభవం ఉన్న ఆయన CM రేస్ లో కూడా ముందే ఉన్నారు.
                సూదిని జైపాల్ రెడ్డి .. will update soon ..... little busy at work .......
                           

No comments:

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి