Saturday, September 12, 2009
వన్ డే ల్లో మనం నంబర్ వన్
100 కోట్ల భారత్ ప్రజలు అందరు ఆనందించవలసిన క్షణాలు . ఎన్నో ఏళ్ళుగా మనం ఎదురుచూస్తున్న నంబర్ వన్ స్థానం, ధోని నాయకత్వం లో మనం సాధించాం; మారిన "ఐసిసి" నిబందనల ప్రకారం గడిచిన 2 సంవత్సరాలలో మన ఘణాంకాల ప్రకారం ఆస్ట్రేలియ ని ,దక్షిణాఫ్రికా ని వెనక్కి నెట్టి మనం మొట్టమొదటి సారి మనం నంబర్ వన్ అయ్యాం . ఎప్పుడు వక్తిగతముగా నంబర్ వన్ లో ఉండే మన ఆటగాళ్ళు సమిష్టిగా భారత్ ని నంబర్ వన్ లో నిలబెట్టారు . ఇది అంతా ఒకరు ,ఇద్దరు ఆటగాళ్ళ వల్ల నో కేవలం ధోని నాయకత్వం వల్లనో సాధ్యం కాలేదు కేవలం తుది 11 మంది సమష్టి గా ఆడితేనే ఇది ఈనాడు సాధ్యం అయ్యింది . పెద్దలు అన్నట్లు "నంబర్ వన్ అవ్వటం తేలికనే దానిని నిలబెట్టుకోవటం కష్టం " మన ధోని నాయకత్వం లోని సీనియర్ మరియు జూనియర్ ఆటగాళ్ళ అందరి మీద ఇంకా బాధ్యత పెరిగింది . ఇక మీదట కూడ వాళ్ళు మన అందరి కలలు నిజం చేస్తు 2011 వరల్డ్ కప్ ని కూడా సాదిస్తారు ని కోరుకుందాము
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment