Wednesday, December 16, 2009

A.P.S.R.T.C నష్టం 50 కోట్లు [ 29-11-2009 to 14-12-2009]






A.P.S.R.T.C నష్టం 50 కోట్లు. 50 కోట్లు పెద్ద నెంబర్ ఎమి కాదు కాని దీని లో ఒక బయంకరమైన నష్టం ఉంది.ఈ డబ్బులు ఎవరివి? మన క్షనికావేశం లో తగలబెట్టిన , పగలగొట్టిన బస్సులు మరమత్తుల కోసం వినియోగించే ధనం ఎవరిది? అసలే కొత్త బస్సులు కొనడానికి కావల్సిన ధనం లేక అవస్థ పడుతున్న మన ఆర్.టి.సి. వీటి మరమత్తుల కోసం డబ్బులు ఎక్కడ నుండి తెవాలి? మన హైదరబాదు జనానికి ఉన్న బస్సులు చాలట్లెదు కొత్త బస్సులు కావాల్సిన పరిస్థితిలలో మన ఈ ఉద్వేగలకు ఉన్న బస్సులు కూడ తిరగకపోతె ఎవరికి నష్టం ? నాయకులకా? కాదు వాళ్ళు వాళ్ళ కార్ల లో తిరుగుతారు? మరి ఆర్.టి.సి. కా ? కాదు వాళ్ళు ఉన్న బస్సులు నే తిప్పుతారు ? మరి నష్టం ఎవరికి? రేపు పొద్దున్నే కాలేజి కి పోయే మీ తమ్ముళ్ళకి, చెళ్ళళ్ళకి , ఉద్యోగం కోసం సిటి బస్సు ఎక్కాల్సిన నీకు ? రేపు ఈ నష్టం పూడ్చటం కోసం చార్జిలు పెంచితే కష్టం ఎవరికి? మిమ్మల్ని రెచ్చగొట్టె నాయకులు హ్యాపి గా A/C కారు లో తిరుగుతారు? మరి మీ సంగతి ఎమిటి?

1 comment:

Anonymous said...

సూటిగా అడిగారు. అందరూ ఒకసారి ఆలోచించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి