Saturday, November 20, 2010

కల్తి కాంగ్రేశ్

అనగా అనగ భారత దేశాన్ని సత్య హరిచంద్రుడు అనే రాజు పరిపలించాడు. అతను అబద్దం ఆడకూడదు అని పత్నిని కూడ అమ్మటానికి తయారు అయ్యాడు. అలానే శిబి చక్రవర్తి అనే అతను ఒక పావురం కాపాడటానికి తన వంటి లోని కొంత భాగం కోసి ఇచ్చాడు. వీరి లానే అక్బర్, వీర శివాజి ఇలా ఎంతో మంది మన దేశాన్ని పాలించారు. రాముడు పాలించిన తీరు ఇప్పటికి రామరాజ్యం అని వేయినోళ్ళా కొనియాడ పడుతుంది. అలాంటి మన దేశానికి బ్రిటిష్ పీడ వదిలిన తర్వాత కాంగ్రేశ్ అధికారం లోకి వచ్చింది. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వమే ప్రజస్వామ్యాం అని నమ్మిన రోజులు అప్పట్లొ ఉండేవి.

ఒక చిన్న రైలు ప్రమాదానికి నైతిక భాద్యత వహించి మంత్రి పదవికి రాజినామ చెసిన చరిత్ర గల నాయకులు ఉన్నారు. దేశం కోసం ఉన్న ఆస్థి ని అంత రాసిచ్చిన వారు ఉన్నారు. 5,10 సంవత్సరాలు మంత్రి పదవి చేసి సొంత ఇల్లు కూడ లేని ఉన్నారు.




మరి ఇప్పుడు అంత కల్తి అయినట్లే .. కాంగ్రేశ్ కూడ పూర్తిగ కల్తి అయిపొయింది. ఎంత ల అంటే దేశం మొత్తం గర్వం గా చెప్పుకొవల్సిన కామన్ వెల్త్ ... ఇప్పుడు 2ఘ్ స్పెక్ట్రం లు కాంగ్రేశ్ ను పూర్తిగ కల్తి గ మార్చివేసాయి ఎక్కడ చూసిన అవినీతి .. ప్రతి చోట అవినీతి .............. చ నాకు కూడ రాయటానికి సిగ్గు గ ఉంది .

No comments:

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి