Thursday, February 4, 2010

నాటకాలకి పెరుగుతున్న ఆదరణ ..


 నాటకాలకి నిజంగా ఆదరణ పెరుగుతుందా ? అవుననే అంటున్నారు ఖమ్మం వాసులు. జనవరి 30 నుండి ఖమ్మం లో మొదటి సారిగా జరుగుతున్న నంది నాటకోత్సవాలు చూడటానికి జనం తండోప తండాలు గా వస్తున్నారు అట,ఉదయం నుండి మొదలయ్యే ఈ నాటకల్ని జనం విరగపడి చూస్తున్నారు.అందున పద్య నాటకానికి ఎక్కువ ఆదరణ లభించటం నిజం గా హర్షణియం. ఉత్తమము గా అనిపిస్తే అది మాస్ హీరో సినిమానే కాదు నాటకమైన వన్స్ మోర్ అనాల్సిందే. 

ఇంత ఆదరణ చూసి ఎంతో కష్టపడి నంది నాటకోత్సవాలని హైదరబాద్ నుండి ఖమ్మం బస్ ఎక్కించిన కలెక్టర్ ఉషారాణి ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు. ఇక నాటకాలకి కూడ మంచి రోజులు వస్తున్నాయి. పైన ఫోటో లో బుదవారం ప్రదర్శించిన పద్య నాటకం లో ఒక దృశ్యం.

చంద్రుడికి ఒక నూలుపోగు లాగ నాటక రంగానికి కృషి చేస్తున్న వారందరికి న అభినందనలు. పైన పెర్కొనబడిన నాటకం లో నటించి దర్శకత్వం వహించిన మా పెదనాన్న (తాటికొండాల నరసింహరావు ) గారికి ప్రత్యేక అభినందనలు .   

3 comments:

అక్షర మోహనం said...

Sri narasimha rao garu manchi natulu..darsakulu..vaari prograame miss chesaam. natakaaniki praanam maname kadaa! meeku nenarulu.

నలుగురి లో నాలుగోవాడు said...

Thanks mohan garu... meeku ayite me pedanna garu parichayam unnara ..?

Nagaraju said...

విశ్వ విజ్ఞానం తెలిపే నా భావాలను కొన్నైనా మేధస్సుతో గమనించండి
రేపటి సమస్యల పరిష్కారానికి నా భావాలు ఎంతో ఉపయోగపడుతాయి
ప్రతి జీవి సమస్యల కారణ భావాలను గమనించే జ్ఞానం నా భావాలలోనే
విజ్ఞాన భావాల విశ్వ భాషలో నా జీవితాన్ని లెక్కించుట లేదు ఎందుకో
నా జీవితం కన్నా విశ్వ జీవుల జీవిత విజ్ఞానం నా మేధస్సుకు శ్రేయస్సు

Hi
welcome to my blog
gsystime.blogspot.com
Read my blogs for spiritual information and universal intents
Thanks,
Nagaraju

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి